Thursday, May 15, 2025

మయుడు

కశ్యప  ప్రజాపతికి జన్మించిన వాడు మయుడు. 

ఆయన భార్య హేమ. ఒక అప్సరస.  

ఆయనకి ముగ్గురు పిల్లలు.

1. దుందుభి  - వాలి చేత చంపబడ్డాడు.
2. మాయావి
3. మండోదరి - రావణుని భార్య 

ఖాండవ వనం దహన సమయంలో మయుడు తక్షకుడి ఇంట్లో  ఉన్నాడు. మంటల్లో చిక్కుకున్న మయుని కృష్ణ భగవానుడు సుదర్శన చక్రంతో చంపటానికి పూనుకున్నప్పుడు , అతను అర్జునుడిని శరణు వేఢాడు. కృష్ణార్జున యుద్ధం జరిగింది.  మయుడు రక్షింఫబడ్డాడు.. .

మారుగా,